Episodes
55. కర్మను కాదు, ద్వేషాన్ని జయించాలి
అజ్ఞానం వల్ల మనం ఆస్తులను, సంపదలను కూడబెట్టుకొనే ప్రయత్నంలో ఉంటాం. తద్వారా కర్మబంధాలను పోగుచేసుకుంటూ ఉంటాం. అవగాహన తాలూకు మొదటి కిరణం ప్రసరించిన తరువాత... పరిత్యాగం54. ప్రశాంత జీవన మార్గం
భగవద్గీతను ఎందుకు చదవాలి? ఈ ఆధునిక ప్రపంచంలో దాని ఆవశ్యకత ఏమిటి? దానిని చదివితే మనకు వచ్చే లాభమేమిటి?- చాలా మందిని వేధించే ప్రశ్నలివి. ఒకటో తరగతి నుంచి పీహెచ్డీ దాకా53. చెయ్యాలా?వదిలెయ్యాలా?
‘‘కృష్ణా! ఒకసారి కర్మ సన్యాసాన్ని మెచ్చుకుంటావు. మరోసారి కర్మయోగాన్ని, అంటే కర్మలను ఆచరించాలని కూడా సలహా ఇస్తున్నావు. వీటిలో ఏది మంచి మార్గమో నాకు స్పష్టంగా51. జ్ఞాన సారం ఎక్కడుందంటే
దేన్ని తెలుసుకున్న తరువాత ఇక తెలుసుకోవాల్సింది ఏమీ ఉండదో... అటువంటి జ్ఞానాన్ని ఎక్కడ దాచాలి?’’ అని ఒకసారి సృష్టికర్త ఆలోచించాడట. ఎత్తయిన పర్వతాల మీదో, లోతైన49. అది గుర్తిస్తే చాలు
జీవితాంతం నేర్చుకోగలిగే సామర్థ్యం మనుషులకు మాత్రమే దక్కిన వరం. కానీ ‘ఏది నేర్చుకోవాలి? ఎలా నేర్చుకోవాలి?’ అనేవి కీలక ప్రశ్నలు. సత్యాన్ని గ్రహించిన జ్ఞానులకు48. సంతృప్తే అమృతం
శ్రీకృష్ణుడు భగవద్గీతలో రెండు సందర్భాలలో యజ్ఞరూపమైన నిష్కామ కర్మల గురించి మాట్లాడాడు. ప్రేరేపిత కర్మలు మనల్ని కర్మ బంధనాల్లో ఇరికిస్తాయని హెచ్చరించాడు. అందుకే47. స్వీయ అధ్యయనం
తీవ్రమైన వాంఛ, ప్రగాఢ సంకల్పం అనే మాటలు వింటూ ఉంటాం. భౌతిక ప్రపంచంలో తమ కోరికలు నెరవేర్చుకోవడానికి, అభిరుచులను తీర్చుకోవడానికి, విధులను కొనసాగించడానికీ కావలసిన46 .త్యాగాన్ని త్యజించడం
యజ్ఞం అనేది త్యాగం లేదా నిష్కామ కర్మలకు ప్రతీక. దీని గురించి భగవద్గీతలో శ్రీకృష్ణుడు ప్రస్తావిస్తూ ‘‘కొందరు యోగులు దేవతల కోసం త్యాగం చేస్తారు. మరి కొందరు త్యాగం45. ఆ వ్యత్యాసం తెలుసుకోవాలి
భగవద్గీతలోని ‘అనాసక్తి’, ‘వీత్రాగ్’ లాంటి కొన్ని పదాలు ఆ మహా గ్రంథంలోని సారాంశాన్ని సూచిస్తాయి. ఆసక్తి, విరక్తి రెండు ధ్రువాలు అయితే... ఆ రెండిటినీ అనాసక్తి44. నిత్య తృప్తి
ఆకలితో ఉన్న నక్క చెట్టు పైన వేలాడుతున్న ద్రాక్ష పండ్ల కోసం ప్రయత్నించి, విఫలమై... అందని ద్రాక్ష పుల్లగా ఉంటుందని భావించింది... సుపరిచితమైన ఈ కథ మనం జీవితంలో అనుభవించే43. కోరికల్ని, సంకల్పాల్ని విడిచిపెట్టాలి
ప్రతి నాగరికతలో సమాజ శాంతి, సహజీవనం కోసం కొన్ని పనులను చేయదగినవిగా, మరికొన్నిటిని చేయకూడనివిగా విభజించారు. న్యాయ వ్యవస్థల అభివృద్ధితో కొన్ని చేయకూడని పనులు42. కర్మ, అకర్మ, వికర్మ
‘చేసిన పని; విస్మరించిన పని’ అనేది న్యాయ శబ్దావళిలో సాధారణంగా ఉపయోగించే పదబంధం. డ్రైవర్ సరైన సమయంలో బ్రేకులు వేయడంలో విఫలమైతే... అది దుర్ఘటనకు దారి తీస్తుంది. ఈ41. కర్తృత్వం, కర్మఫలం
‘‘నాకు కర్మ ఫలాసక్తి లేదు. కాబట్టి కర్మలు నన్ను అంటవు. నా తత్త్వాన్ని తెలిసినవారు కర్మబద్ధులు కారు’’ అని భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు. ‘‘కర్మలపై మనకు40. మనం విత్తినదే కోసుకుంటాం
‘‘పార్థా! భక్తులు నన్ను సేవించిన రీతికి అనుగుణంగా నేను వారిని అనుగ్రహిస్తాను. మనుషులందరూ వివిధ రీతుల్లో నా మార్గాన్నే అనుసరిస్తాను’’ అని శ్రీకృష్ణుడు39. జ్ఞాన తపస్సు
భగవద్గీతలో శ్రీకృష్ణార్జునులిద్దరూ ‘నేను’ అనే పదాన్ని ఉపయోగించారు. కానీ వాటి అర్థం, సందర్భం భిన్నంగా ఉంటాయి. అర్జునుడి ‘నేను’... అతని భౌతిక శరీరం. ఆస్తులు,38. కాలానికి అతీతులు
భగవద్గీత రెండు స్థాయిల పొందికైన సమ్మేళనం. భగవద్గీతను అర్థం చేసుకోవాలంటే ఆ స్థాయిల గురించి మనం అవగాహన చేసుకోవాలి. కొన్ని సందర్భాల్లో శ్రీకృష్ణుడు మానవులు37. కోరికను జయించాలంటే...
మహా భక్తుడు, కవి అయిన తులసీదాసుకు సంబంధించిన కథ ఒకటి ఉంది. కొత్తగా పెళ్ళయిన ఆయనకు... అత్తవారింట్లో ఉన్న భార్యను చూడాలనిపించింది. ఆయన ఒక శవాన్ని చెక్కదుంగలా ఉపయోగించి...36. ధర్మం ఒక్కటే
‘‘పరధర్మంలో ఎన్ని సుగుణాలు ఉన్నా, స్వధర్మంలో అంతగా సుగుణాలు లేకపోయినా... చక్కగా అనుష్టించే ఆ పరధర్మం కన్నా స్వధర్మాచరణమే ఉత్తమం. స్వధర్మాచరణలో మరణించడం35. ధర్మం ఒక్కటే
‘‘పరధర్మంలో ఎన్ని సుగుణాలు ఉన్నా, స్వధర్మంలో అంతగా సుగుణాలు లేకపోయినా... చక్కగా అనుష్టించే ఆ పరధర్మం కన్నా స్వధర్మాచరణమే ఉత్తమం. స్వధర్మాచరణలో మరణించడం34. సమర్పణ కళ
‘‘అంతర్యామిని, పరమాత్మను అయిన నాలోనే నీ చిత్తాన్ని ఉంచి, కర్మలన్నిటినీ నాకే అర్పించి, జ్వర (దుఃఖాన్ని), ఆశా, మమతా, సంతాపాలను వదిలి యుద్ధం చెయ్యి’’ అని అర్జునుడికి33. అపోహల చెరలో
‘‘ప్రకృతి మాయ వల్ల పుట్టిన త్రిగుణాల ప్రభావానికి లోనైన మనుషులు ఆ గుణాల పట్ల, కర్మల పట్లా ఆసక్తి చూపిస్తారు. పూర్తిగా తెలిసినవారు, జ్ఞానులైనవారు అలాంటి మిడిమిడి32. గుణాల ప్రభావం
‘‘వాస్తవానికి మన ఇంద్రియాలు చేసే కర్మలన్నీ ప్రాకృతికమైన గుణాల ద్వారానే జరుగుతూ ఉంటాయి. అజ్ఞాని అహంకారంతో ఆ కర్మలను తనే చేస్తున్నానని అనుకుంటాడు. అంటే ‘ఆ31. అది అప్పుడే సాధ్యం
ఒక కాయ దాని తల్లి చెట్టు నుంచి పోషకాలు గ్రహిస్తూ వృద్ధి చెందుతుంది. తరువాత అది తన సొంత ప్రయాణాన్ని ప్రారంభించడానికి చెట్టు నుంచి వేరుపడుతుంది. విత్తనం దశ నుంచి30. ఆచరణ – సృజనాత్మకత
ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి చిన్న పిల్లలు ఎల్లప్పుడూ తమ తల్లితండ్రుల మార్గదర్శకత్వం కోసం చూస్తారు. కొత్త విషయాలు, మర్యాదలు, ప్రవర్తనలు తదితరాలను నేర్చుకుంటారు.29. సర్వోత్తమమైన కృషి చెయ్యాలి
‘‘నీవు శాస్త్ర విహితమైన కర్తవ్య కర్మలను ఆచరించు. ఎందుకంటే కర్మలను చేయకుండా ఉండడం కన్నా చెయ్యడమే ఉత్తమం. కర్మలు ఆచరించకపోతే నీ శరీర నిర్వహణ కూడా సాధ్యం కాదు’’28. గుణాలే కర్తలు
‘కర్మలకు మనం కర్తలం కాకపోతే... మరి కర్త ఎవరు?’... ఈ ప్రశ్నకు శ్రీకృష్ణుడు సమాధానం ఇస్తూ ‘‘కర్మలు చేయకుండా మనలో ఏ ఒక్కరూ ఒక్క క్షణమైనా ఉండలేరు. ఎందుకంటే ప్రకృతి వల్ల27. దేన్ని త్యజించాలి?
‘‘ఓ జనార్దనా! కర్మ కన్నా జ్ఞానం శ్రేష్టమయినదైతే, ఈ యుద్ధం చెయ్యాలని నాకు ఎందుకు చెబుతున్నావ్? నీ ఉపదేశం అస్పష్టంగా ఉంది. అది నా బుద్ధిని గందరగోళపరుస్తోంది. కాబట్టి26. మమకార, అహంకారాల్ని వదిలెయ్యాలి
‘‘ఒక సముద్రంలో ఎన్నో నదులు నిరంతరం కలుస్తూనే ఉంటాయి. కానీ సముద్రం నిశ్చలంగా ఉంటుంది. అదే విధంగా ప్రాపంచికమైన కోరికల వల్ల చలించని వ్యక్తి శాంతి పొందుతాడు.25. కోరికలు... నాలుగు దశలు
‘‘స్థిరంగా ఉండకుండా సంచరించే ఇంద్రియాలను మనస్సు అనుసరిస్తుంది. బలమైన గాలి... నీటిలో ప్రయాణిస్తున్న నావను... దాని దిశ నుంచి పక్కకు నెట్టేస్తున్నట్టు... ఇంద్రియాల మీద24. స్పందన... ప్రతిస్పందన
జీవితం రెండు విధాలైన ప్రక్రియను కలిగి ఉంటుంది. అవి స్పందన, ప్రతిస్పందన. మనం ఇంద్రియాల ద్వారా అనేక స్పందనలను స్వీకరిస్తాం. వాటికి ప్రతిస్పందిస్తూ ఉంటాం.22. సంతృప్తికి మార్గం
‘‘సంతృప్తి చెందిన వారి బుద్ధి స్థిరంగా ఉంటుంది. వారి దుఃఖాలు, విచారాలు నాశనమవుతాయి’’ అని ‘భగవద్గీత’లో శ్రీకృష్ణుడు చెప్పాడు. అయితే, మన ఆలోచనలు దీనికి21. సంఘర్షణ...సమర్పణ.
సమర్పణ అంటే యుద్ధంలో ఓడిపోయి... నిస్సహాయ స్థితిలో... విధిలేక లొంగిపోవడం కాదు. సంపూర్ణమైన జ్ఞానంతో, క్రియాశీలమైన ఆమోదంతో చేసే శరణాగతి. జీవన విధానాలు రెండు రకాలు. మొదటిది20. సంతృప్తే మార్గం
భగవద్గీతలోని రెండో అధ్యాయంలో... నలభైకి పైగా శ్లోకాలలో ‘సాంఖ్య యోగం’ గురించి శ్రీకృష్ణుడు సుదీర్ఘంగా వివరించాడు. సాంఖ్యయోగం... అర్జునుడికి ఏమాత్రం అవగాహన లేనిజ్ఞాన, కర్మ, భక్తి యోగాలు
వారి వారి దృష్టికోణాలను బట్టి భగవద్గీత అనేక మందికి అనేక విధాలుగా దర్శనమిస్తుంది. ఆత్మజ్ఞానము పొందడానికి భగవద్గీత మూడు మార్గాలను ఉపదేశిస్తుంది. కర్మయోగము, సాంఖ్య19. స్థితప్రజ్ఞుత
సుఖం కలిగినా, దుఃఖం ఎదురైనా... దేనికీ చలించనివాడే స్థితప్రజ్ఞుడని శ్రీకృష్ణుడు చెప్పాడు. అటువంటి వ్యక్తి రాగం... అంటే బంధాలకూ, భయానికీ, క్రోధానికీ అతీతంగా ఉంటాడనిశాసన నియమాలు
భగవద్గీత ఆంతరంగిక ప్రపంచంలో సమత్వాన్ని, సద్భావనను నిలబెట్టుకోవడం కోసమైతే, చట్టం బయటి ప్రపంచంలో క్రమానుగత వ్యవస్థను నిలబెట్టడం కోసం. ఏ కర్మకైనా రెండు భాగాలు18. మనది.. మనది కానిది..
వివేకాన్ని ఉపయోగించి ‘మోహ కలిలం’... అంటే భ్రాంతి తాలూకు చీకటిని... మనం దాటగలిగితే, మనం వింటున్న లేదా వినబోతున్న వాటి పట్ల ఉదాసీనంగా, నిర్వికారంగా ఉండగలమని చెప్పాడు17. బుద్ధి యోగం
‘యోగం’ అంటే బహిరాత్మను అంతరాత్మతో కలపడం. కర్మ, భక్తి, సాంఖ్య, బుద్ధి లాంటి అనేక మార్గాల ద్వారా... వ్యక్తి తన స్వభావాన్ని బట్టి... తనకు అనువైన పద్ధతిలో యోగాన్ని16. ఉన్నది ఒక్కటే...
కర్ణుడు, అర్జునుడు... వీరిద్దరూ కుంతీదేవి కుమారులే. కానీ ప్రత్యర్థులుగా వేర్వేరు పక్షాల తరఫున పోరాడారు. కర్ణుడు శాపగ్రస్తుడు. ఆ శాపాల కారణంగా... అర్జునుడితో కీలకమైన15. అర్హమైనది తప్పక పొందుతాం...
ప్రస్తుతం మనం కోరుకొనే కర్మ ఫలాలు మనకు మంచివో, చెడ్డవో అర్థం చేసుకోనేటంత తెలివితేటలు మనకు సాధారణంగా ఉండవు. ఒక సమయంలో ఒక జంట కలిసి ఉండాలనుకుంటారు. కానీ కొంత సమయం తరువాత14. కర్మ-ఫలం
కర్మ ఫలం ఎప్పుడూ భవిష్యత్తులో ఉంటుంది. అది అనేక సంభావ్యతల సమ్మేళనం. మనకు వర్తమానం మీదే తప్ప గతం మీదా, భవిష్యత్తు మీదా నియంత్రణ ఉండదు. ‘‘మనకు కర్మ చేసే అధికారం13. కర్మబంధనం
‘‘మరణం లేనిది, నాశనం లేనిది చైతన్యం’’ అని అర్జునుడికి శ్రీ కృష్ణుడు ‘సాంఖ్య యోగం’ గురించి వివరిస్తున్న సందర్భంలో తెలిపాడు కర్మ బంధనం గురించి, యోగం గురించి12. సర్వధర్మాన్ పరిత్యజ్య...
స్వధర్మం, పరధర్మం గురించి అర్జునుడికి శ్రీకృష్ణుడు వివరిస్తూ... పరమాత్మలో ఐక్యం కావాలంటే అన్ని ధర్మాలనూ వదులుకోవాలని బోధించాడు. యుద్ధంలో పోరాడి, తన బంధువులను చంపితే11. స్వధర్మం
యుద్ధ విముఖుడైన అర్జునుడికి శ్రీకృష్ణుడు కర్తవ్య బోధ చేస్తూ... స్వధర్మం గురించి వివరించాడు. క్షత్రియుడైన అర్జునుడు యుద్ధానికి వెనుకాడకూడదని, ఎందుకంటే అది అతని10. ఆత్మాన్వేషణ
‘‘కొందరు ‘దీన్ని’ (ఆత్మను) ఒక అద్భుతంలా చూస్తారు. కొందరు ‘దీన్ని’ ఒక అద్భుతం అని వర్ణిస్తారు, ఇంకొందరు ‘దీన్ని’ ఒక అద్భుతమైనదిగా వింటారు. అయితే దీని9. వ్యక్తావ్యక్తాలు
‘‘ఆత్మ అవ్యక్తమైనది, అది ఊహాతీతమైనది, మార్చడం సాధ్యం కానిది. ఈ విషయాన్ని నువ్వు గ్రహించినట్టైతే, భౌతిక శరీరం గురించి విచారించాల్సిన అవసరం ఉండదు’’ అని8. కర్మయోగం
చిన్న చిన్న ప్రయత్నాలే కర్మయోగంలో మంచి ఫలితాలను ఇస్తాయనీ, గొప్ప భయాల నుంచి ఈ ధర్మం మనల్ని కాపాడుతుందనీ శ్రీకృష్ణుడు వివరించాడు. ఆధ్యాత్మిక ప్రయాణాన్ని అప్పుడే7. సత్యమే శాశ్వతం
‘‘‘సత్ (వాస్తవమైనది/ సత్యమైనది) ఎన్నటికీ అంతం కాదు, ‘అసత్’ (అవాస్తవమైనది/ అసత్యమైనది) అనే దానికి ఎన్నడూ ఉనికి లేదు’’ అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఈవర్తమానానిదే ప్రాధాన్యత
మనమేమిటో భగవద్గీత చెబుతుంది. ఇది సత్యాన్ని గురించి తెలిసుకొనటమే కాకుండా, సత్యవంతులై ఉండటం వంటిది. మనం వర్తమానంలో జీవించినప్పుడే ఇది23. ‘నేనే’ అంటే
భగవద్గీతలో అర్జునుడు, శ్రీకృష్ణుడు... ఇద్దరూ ‘నేను’ అనే పదాన్ని ఉపయోగించారు. కానీ అర్థం, సందర్భం భిన్నంగా ఉంటాయి. అర్జునుడి ‘నేను’ అనేది అతని భౌతిక శరీరం,